న్యూస్4టుడే, 31 జనవరి 2026, విశాఖపట్నం : కాలుష్యాన్ని నివారించలేము. నియంత్రించవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
•పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి…
•అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలి..
•ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయింది..
•పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి.
•గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి.
•విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
